Category: హోమ్

0

పట్టణ ప్రగతి … పట్టణాన్ని మార్చును గతి

రామగుండం ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ని ఓప్పించి మెడికల్ కాలేజ్ మంజూరు చేయించామని… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ప్రతి భాగస్వామ్యులు కావాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ …. అన్నారు. శనివారం...

0

సింగరేణి ఆర్డీ-1 జీఎంపై కేసు..

సింగరేణి ఆర్-1 జనరల్ మేనేజర్ కల్వల నారాయణ, మాజీ అధికార ప్రతినిధి ఎస్. రమేష్ లపై కోర్టు ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది మార్చి 1వ తే దిన జీఎం కాలనీలో తాను భవనం నిర్మిస్తున్నానని, దాన్ని...

0

దరఖాస్తు దారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి…!

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ ను పెద్దపల్లి ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్, గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్ తో కలిసి 1టౌన్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేశారు అనంతరం నూతన భవనంను పరిశీలించారు….. 1టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఇంచార్జి...

0

నగరంలో లో ఇక అభివృద్ధి పనులు!

అభివృద్ది పనుల కోసం ప్రతి డివిజన్ కు రూ. 20 లకలు , పట్టణ హరితహారం కార్యక్రమo లో భాగంగా అత్యవసర పనుల కోసం రూ 1.00 లక్ష కేటాయించినట్లు రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ తెలిపారు. రామగుండం నగర పాలక సంస్థ ఆరవ...

0

శ్రీ ధర్మశాస్త్రలో పెళ్ళి రోజు వేడుకలు!

తమ పెళ్లి రోజు వేడుకలను అనాథ వృద్ధుల మధ్య జరుపుకోవడం, అన్నదానం చేయడం అభినందనీయమని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ రాకం లతా-దామోదర్ అన్నారు. సింగరేణి ఆర్జీ-1 పరిధి 2ఏ గని ఎస్డిఎల్ ఆపరేటర్ గా పనిచేస్తున్న...

0

ఆపేయండి!

రామగుండం ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం… రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా డస్ట్ కలెక్షన్ అండ్ రికవరి సిస్టం లేకపోవడంతో కర్మాగారం నుండి వెలువడుతున్న అమెానీయ గ్యాస్ తో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ఎరువుల కర్మాగారం నుండి శుద్ధిచేయని వ్యర్ద జలాలను నేరుగా...

0

భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు!

దేశంలో రోజురోజుకీ ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది…. చమురుపై భారీగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. లీటరు పెట్రోల్పై రూ. 9.5లు, లీటరు డీజిల్పై రూ.7లు చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో...

0

నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నం..!

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్ ను సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా అనేక అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం రామగుండం కార్పొరేషన్ మూడవ డివిజన్ న్యూ పోరట్ పల్లి లో 30 లక్షల వ్యయం తో ఓపెన్...

0

అంతిమ యాత్ర కు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ మడిపెల్లి చేయూత..

పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం లోని గుంటూరు పల్లి గ్రామానికి చెందిన తుంగపిండి కనకయ్య ట్రాక్టర్ డ్రైవర్ వ్యవసాయ పనుల్లో భాగంగా పొలం పనులకు వెళ్ళగా ఈరోజు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బావి లో పడడం తో డ్రైవర్ కనకయ్య మరణించడం జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన కనకయ్య...

0

అనారోగ్య బాధితునికి 7 లక్షల 50 వేల ఎల్.ఓ.సీ!

రామగుండం నియోజకవర్గ ప్రజల సేవే ఆయన శ్వాస… ఆయన ధ్యాసంతా పేదలకు అండగా నిలువాలన్నాదే…. రామగుండం నియోజకవర్గంలోని పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ … గోదావరిఖని కళ్యాణ నగర్ కు చెందిన మాణిక్య రావు లివర్ కిడ్నీ సమస్యలతో ఆపరేషన్...