భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు!

దేశంలో రోజురోజుకీ ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది…. చమురుపై భారీగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. లీటరు పెట్రోల్పై రూ. 9.5లు, లీటరు డీజిల్పై రూ.7లు చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో రాష్ట్రాల్లో పెట్రోల్ అదనంగా మరో రూపాయిన్నర, డీజిల్ పై అదనంగా మరో రూపాయి తగ్గే అవకాశం ఉంది….

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *