గొంతులో గరళం..!
ప్రజలకు మురికి నీరే గతి• ప్రశ్నార్థకంగా ప్రజారోగ్యం. అర్జీ 1 సింగరేణి అధికారుల నిర్లక్ష్యం సిగ్గు చేటు. ఖని లో దుస్థితి ఇదీ. ప్రత్యేక ప్రతినిధి, దర్వాజ :..గరళాన్ని తలపించే ఇక్కడి కుళాయి నీళ్లు తాగాలంటే ప్రజలు హడలిపోతున్నారు. గోదావరి లో సరైన శుదీకరణ లేకపోవడం,తాగునీటి పైపుల...