కేంద్ర మంత్రి కి బి జె పి శ్రేణులు ఘనస్వాగతం..

ఈనెల 12న ఆర్ ఎఫ్ సి ఎల్ జాతికి అంకితం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్న సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించడానికి మంగళవారం రాత్రి రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ గెస్ట్ హౌస్ చెరుకున్న కేంద్ర ఎరువుల, రసాయనాల సహాయక మంత్రి భగవంత్ ఖూబా కు రామగుండం భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంఘ నాయకులు గుండెబోయిన లక్ష్మణ్ ,వడ్డేపల్లి రం చందర్ లు ఘన స్వాగతం పలికారు…పూల గుచ్చాలు అందజేసి శాలువా కప్పారు…ఆర్ ఎఫ్ సి ఎల్ ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *