ధర్మాసుపత్రి లో అధర్మం!
షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయిన మూడు యంత్రాలు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ పేషెంట్ లు రోజు నరకయాతన అనుభవిస్తున్నారని సిపిఐ నాయకులు మద్దెల దినేష్ డి హెచ్ పి ఎస్ నాయకులు …కందుకూరి రాజారత్నం…..శనివారం రోజున డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి రోగుల...