Category: స్థానికం

0

ధర్మాసుపత్రి లో అధర్మం!

షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయిన మూడు యంత్రాలు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ పేషెంట్ లు రోజు నరకయాతన అనుభవిస్తున్నారని సిపిఐ నాయకులు మద్దెల దినేష్ డి హెచ్ పి ఎస్ నాయకులు …కందుకూరి రాజారత్నం…..శనివారం రోజున డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి రోగుల...

0

కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వుల అందజేత!

ఆర్ జి 1 జీఎం కార్యలయం లో మెడికల్ ఇన్ వాలిడేషన్ మరియు చనిపోయిన NCWA ఉద్యోగుల డిపెండెంట్స్ 33 మందికి కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు ఆర్ జి 1 జనరల్ మేనేజర్ కె. నారాయణ … చేతుల మీదుగా అందించటం జరిగింది. ఈ సంధర్భాన్ని...

0

పుస్తకాలే…. పురోభివృద్ధికి పునాదులు !

నేడు ”అంతర్జాతీయ పుస్తక దినోత్సవం”. …ప్రముఖ రచయితలు సెర్వాంటిస్‌, విలియం షేక్స్‌పియర్‌ వర్థంతి నేపథ్యంలో ఏప్రిల్‌ 23వ తేదీన ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ పుస్తక, ప్రచురణ, కాపీరైట్‌ దినోత్సవం జరపాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.ఆ మేరకు ఏటా ఉత్సవాలు స్ఫూర్తిదాయకం.”పుస్తకాలు మనో మాలిన్యాలను తొలగించే దీపాలు” అంటారు డాక్టర్‌...

0

కళాకృషి పురస్కార్ కు ఎంపికైన చంద్రపాల్..

ఆర్జీ-3 ఏరియా ఓపెన్ కాస్ట్-1 లో ఈ.పి.ఆపరేటర్ గా పనిచేసే పోతుల చంద్రపాల్ జాతీయ స్థాయి ‘కళాకృషి పురస్కార్-2022’ కు ఎంపికయ్యారు.గోదావరిఖనికి చెందిన కృషి కల్చరల్ అకాడమి ద్వి దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 27న హైద్రాబాద్ రవీంద్రభారతిలో జరుగనున్న వేడుకలలో చంద్రపాల్ ఈ పురస్కారాన్ని...

0

మానవాళి పాపపరిహార్థమే క్రీస్తు శిలువ మరణం..

మరణిస్తూ ప్రేమను పంచిన కరుణామయుడు… గుడ్ ఫ్రైడే వేడుకలలో పాస్టర్ డిలైట్… గోదావరిఖని, ఏప్రిల్ 15, దర్వాజ:మానవాళి పాప పరి హారార్ధమే క్రీస్తు శిలువ మరణమని పాస్టర్ డిలైట్ అన్నారు. గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని 7బి కాలనీలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసంద ర్భంగా...

0

ప్రాణహిత పుష్కరాల ఏర్పాట్ల పరిశీలన!

హైదరాబాద్ ,ఏప్రిల్ 14, (దర్వాజ) 14నుంచి ఈనెల నేటి నుంచి ఈనెల 24 వరకు తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రాణహిత పుష్కరాలను పురస్కరించుకొని, అర్జున్ గుట్ట లో రామగుండం పోలీస్ కమిషనరేట్ జైపూర్ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అర్జున్ గుట్ట...

0

సేవా స్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం!

గోదావరిఖని,ఏప్రిల్ 14 (దర్వాజ)రామగుండం కార్పొరేషన్ 14 వ డివిజన్ పరిధిలోని రిక్షా కాలనిలో…. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ అంబెడ్కర్ 131 వ జయంతి సందర్భంగా రిక్షా కాలనీ ప్రజలు , యువకుల మధ్య ఆనందోత్సవాల మద్య బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహ ప్రతిష్ట చెయ్యడం...

0

బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్!

స్థానిక గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆఫీస్ గౌతమి నగర్ మరియు ఎల్కలపల్లి లో ట్రస్ట్ నిర్వాహకురాలు సోమారపు లావణ్య అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన నాయకుడు అని,...

0

పండ్లు, శీతల పానీయాలు పంపిణీ..!

గోదావరిఖని,ఏప్రిల్ 13,(దర్వాజ) రామగుండం లో ఉన్న తబితా బాలల సంరక్షణ కేంద్రం లో బుధవారం ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించడం జరిగిందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు *మద్దెల దినెష్* తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముందుగా ఆమె...

0

జీవిత శిఖరాల పై అధిరోహించాలి!

గోదావరిఖని,ఏప్రిల్ 13,(దర్వాజ).. స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) విభాగం ఆధ్వర్యంలో నూతన విద్యార్థిని విద్యార్థులకు స్వాగత ఉత్సవాన్ని (freshers party) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ముఖ్యఅతిథిగా హాజరైన విద్యార్థులు అందరూ కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు...