Category: రాజకీయం

0

సింగరేణి కార్మికుల రెక్కల కష్టాన్ని పట్టించుకోని ప్రభుత్వాలు….

దర్వాజ, గోదావరి ఖని:…….జేబీసీసీఐ వేతన కమిటీ సమావేశాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని బిఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు.మంగళవారం సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంస్ రామగుండం ఏరియా1, లో ధర్నా నిర్వహించారు.అనంతరం…..అధ్యక్షులు యాదగిరి సత్తయ్య పాల్గొని మాట్లాడుతూ…11వ వేతన ఒప్పందం, 19%శాతం ఎంజీబి, కనీస వేతన...

0

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కి నోటీసులు..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరంది.ఫిబ్రవరి 21న ఉదయం 11:30 గంటలకు జరగనున్న విచారణకు స్వయంగా హాజరు కావాలని కౌశిక్ రెడ్డికి పంపిన నోటీసులో...

0

ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపం..!

ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్- కార్పొరేటర్ నగునూరి సుమలతరాజు.. దర్వాజ, గోదావరి ఖని:……గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించిందని 25వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలతరాజు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రూ.70ల క్షల వ్యయంతో చేపట్టిన ప్రహారి...

0

ప్రజలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం !

బిజెపి అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అసలు పొంతన లేకుండా ఉందని, తెలంగాణ ప్రజలను రాష్ట్ర ప్రభు త్వం మరోసారి మోసం చేసిందని బిజెపి అధికార ప్రతినిధి పో రెడ్డి కిషోర్ రెడ్డి ఆరోపించారు....

0

మంత్రి కొప్పులను కలిసిన రామగుండం సిపి..

దర్వాజ, గోదావరిఖని:……..రామగుండం కమిషనరేట్ సీపీ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రెమ రాజేశ్వరి మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆదివారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు .పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.వారి వెంట పెద్దపల్లి ఎం ఎల్ ఏ దాసరి మనోహర్ రెడ్డి ఉన్నారు.

0

బీ అర్ ఎస్ ను ఓడించండి!

..గడప గడప కు హస్తం. ..అభివృద్ధి కావాలంటే బి అర్ ఎస్ ను ఒడించాలి. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్………….! పేదల పార్టీ కాంగ్రెస్ అని పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మాక్కాన్ సింగ్ అన్నారు.ఆయన పట్టణం లోని 41,27 డివిజన్ ల లో...

0

ఖని ప్రభుత్వ ఆస్పత్రికి సూపరిండెంట్ లేరా?

మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కు ప్రభుత్వ ఆస్పత్రి పై అజమాయిషీ ఎందుకు? ఆస్పత్రిలోని సిబ్బంది ని ఇబ్బంది పెడుతున్న ప్రిన్సిపాల్ ను బదిలీ చేయండి . ఆస్పత్రి నిర్వహణ కోసం నూతన సూపరిండెంట్ ను నియమించాలి. మెడికల్ కళాశాల గేటుకు ఉద్యోగాలు అమ్మబడునని బోర్డ్ పెట్టుకోండి. గోదావరిఖని...

0

మెడికల్ కళాశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

నవంబర్ 29న స్థానిక గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటరీ కన్వీనర్ మాలెం మధు సందర్శించడం జరిగింది .ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వ కళాశాల తరగతి గదులపై మెడికల్ కాలేజీకి సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ఇంతవరకు...

0

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతోనే సింగరేణిలో ప్రైవేటీకరణ!….

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అండదండలతోనే సింగరేణి సంస్థలో ప్రైవేటీకరణ జోరుగా సాగుతోందని బిఎమ్ఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య ఆరోపించారు. సోమవారం బి ఎం ఎస్ దాని అనుబంధ భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ..51...

0

రాహుల్ గాంధీ అడుగులో రాజ్ ఠాకూర్..

తెలంగాణలో 5వ రోజు మహబూబ్ నగర్ జిల్లా గొల్లపల్లి నుండి రంగారెడ్డి సోలిపూర్ వరకు కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో కలిసి కదం తొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ …