Category: రాజకీయం

0

మానవ హక్కులపై అందరికీ అవగాహన ఉండాలి!

రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా కన్వీనర్ ఈదునూరి శంకర్… దర్వాజ: వ్యక్తి గౌరవం కూడా మానవ హక్కులేనని తెలంగాణ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఈదునూరి శంకర్ అన్నారు.గోదావరిఖని పవర్ హౌజ్ కాలనీలోని ప్రభుత్వ శాఖ గ్రంధాలయంలో ఆదివారం ‘మానవ హక్కుల పరిరక్షణ’...

0

కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం……

దర్వాజ: బొగ్గు గని కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం జరిగిందని, ఇది చారిత్రాత్మకమని జేబీసీసీఐ మెంబర్ కొత్తకాపు లక్ష్మారెడ్డిపేర్కొన్నారు. శనివారం గోదావరిఖని జవహర్ నగర్ లోని శిశుమందిర్లో జరిగినవిలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 19శాతం ఫిట్మెంట్తో బొగ్గుగని కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం జరిగిందన్నారు. అలవెన్సులు, ఇతర...

0

ప్రయాణికుల కోసం చలివేంద్రం!.

ఉదారత చాటుకున్న ముస్త్యాల సర్పంచ్… దర్వాజ:……అసలే ఎండాకాలం.. బయటకు వెళ్తే చాలు దాహం దాహం.. ఇంటికి వెళితేనే కానీ దాహం తీరలేని పరిస్థితి అలాంటిది ప్రయాణమై బయటికి వెళ్తున్నప్పుడు దాహార్తిని తీర్చుకోవాలంటే గగనమైన పరిస్థితి. సొంత మనుషులే ఇంటికి వెళ్తే కూడా నీళ్లు ఇవ్వని సమాజంలో బ్రతుకుతున్న...

0

తెలంగాణలో టిఆర్ఎస్ పేరిట కొత్త రాజకీయ పార్టీ..?

తెలంగాణలో TRS పేరుతో కొత్త రాజకీయ పార్టీ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. TRS.. BRSగా మారడంతో కొందరు కీలక నేతలు TRS పేరుతో పార్టీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రైతు సమితి/తెలంగాణ రక్షణ సమితి/తెలంగాణ రైతు సమాఖ్య/తెలంగాణ రాజ్య సమితి పేరుతో రిజిస్ట్రేషన్ చేసేందుకు...

0

పుట్ట మధు పై సంచలన ఆరోపణలు చేసిన బిఆర్ఎస్ నాయకురాలు!…..

దర్వాజ: పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుపై మరోసారి ఆరోపణలకు దిగారు మహిళా ఎంపీపీ. మధుతో పాటు ఆయన అనుచరులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. గతంలోనూ ఈ మహిళా ఎంపీపీ పుట్ట మధు అనుచరుడి కారణంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ...

0

ఠాకూర్ శైలేందర్ నేత్రాలు సజీవం..!

దర్వాజ: ఆయన మరణించినా… చూపు మాత్రం బ్రతికే ఉంది. నేత్రదానంతో మరో ఇద్దరి దేహంలో సజీవంగా ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి తమ్ముడు ఠాకూర్ శైలేందర్ సింగ్ (47) శుక్రవారం గుండె పోటుతో...

0

మక్కన్ సింగ్ సోదరుడు గుండెపోటు తో మృతి!

దర్వాజ: పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోదరుడు ఠాకూర్ శైలెందర్ (45) గుండె పోటుతో శుక్రవారం కన్నుమూసాడు.గత కొంతకాలంగా గోదావరిఖనిలోనే నివాసముంటున్న శైలేందర్ స్థానికంగా బిల్డర్ పనులు నిర్వహిస్తున్నాడు. ఉదయం చాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి...

0

చెంప చెల్లుమనిపించిన సుప్రీం!

అదానీ గ్రూప్ పై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకోసం సుప్రీం రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఆరోపణలపై ఇప్పటికే...

0

బిజెపిలోకి భోగ శ్రావణి?

దర్వాజ: జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బాధ్యతలు నుండి తప్పుకోవడంతోపాటు, కౌన్సిలర్ పదవికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన భోగ శ్రావణి బుధవారం బిజెపి తీర్థం పుచ్చుకోనుంది. ఈ మేరకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన శ్రావణి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో, కేంద్రమంత్రి భూపేందర్...

0

క్షమించమని అడుగుతా!

భవిష్యత్తు తెలిసిందో ఏమో ఆ ఎమ్మెల్సీ బేరానికి వచ్చాడు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఓ వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రుచి తగలడం మానదు అనేదానికి ఇదే నిదర్శనం….తెలంగాణ గవర్నర్ తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి...