కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఉరిమేట్ల రాజలింగం. by dharwaaza · July 20, 2022 గోదావరిఖని-: మాజీ ఎం.పి.పి ఉరిమేట్ల రాజలింగుం బుధవారం కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వీరికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. Post Views: 126
0 హావ్వ ….!పద్నాలుగేళ్ల కుర్రాడిని ఆవిడ ఏం చేసింది? November 5, 2021 by Dharwaaza · Published November 5, 2021