కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఉరిమేట్ల రాజలింగం. by dharwaaza · July 20, 2022 గోదావరిఖని-: మాజీ ఎం.పి.పి ఉరిమేట్ల రాజలింగుం బుధవారం కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వీరికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.