కుళాయి ప్రారంభం!
27 వ డివిజన్ గాంధీనగర్ లోని సింగరేణి కమ్యూనిటీ హాల్ ముందు విధి లో కొన్ని ఏళ్ళ నుండి మునిసిపల్ మంచినీరు లేక ఇబ్బందికి గురవుతున్నారని… రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దృష్టికి తీసుకువెళ్లగా సంబందిత మునిసిపల్ అధికారుల తో మాట్లాడి శుక్రవారం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 27 కార్పొరేటర్ డివిజన్ కలువల శిరీష _సంజీవ్ చేతుల మీదుగా నల్లాను ఓపెన్ చేయడం జరిగింది …. డివిజన్ లోని ప్రతి ఇంటింటికి మంచి నీళ్ళు ఇవ్వడం జరిగింది …ఈ కార్యక్రమంలో మారం మహేష్ రెడ్డి, హనుమంతు, ప్రభుదాసు, జైపాల్, రాజమోగిలి, కొమురయ్య, కొండయ్య, సారయ్య, శేకర్ శ్రీను, తదితరులు డివిజన్ వాసులు పాల్గొనడం జరిగింది…