Dharwaza

0

క్షమించమని అడుగుతా!

భవిష్యత్తు తెలిసిందో ఏమో ఆ ఎమ్మెల్సీ బేరానికి వచ్చాడు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఓ వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రుచి తగలడం మానదు అనేదానికి ఇదే నిదర్శనం….తెలంగాణ గవర్నర్ తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి...

0

టాక్సీ చెల్లించకుంటే బండ్లు లోపలేసుడే!. ఎం వి ఐ భీమ్ సింగ్..

దర్వాజ,గోదావరి ఖని:……..సరుకు రవాణా జరిపే వాహన యజమానులు త్రై మాసిక టాక్సీలను వెంటనే చెల్లించాలని ,లేనిచో తనిఖీలు జరిపి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని, రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ సింగ్ తెలిపారు.మంగళవారం రోజున ఎన్టిపిసి రాజీవ్ రహదారి తో పాటు పలు ఏరియాలలో టాక్సీ...

0

సింగరేణి కార్మికుల రెక్కల కష్టాన్ని పట్టించుకోని ప్రభుత్వాలు….

దర్వాజ, గోదావరి ఖని:…….జేబీసీసీఐ వేతన కమిటీ సమావేశాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని బిఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు.మంగళవారం సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంస్ రామగుండం ఏరియా1, లో ధర్నా నిర్వహించారు.అనంతరం…..అధ్యక్షులు యాదగిరి సత్తయ్య పాల్గొని మాట్లాడుతూ…11వ వేతన ఒప్పందం, 19%శాతం ఎంజీబి, కనీస వేతన...

గోదావరిఖని లో దొంగలు ఏదీ వదలట్లేదు! 0

గోదావరిఖని లో దొంగలు ఏదీ వదలట్లేదు!

దర్వాజ ప్రతినిధి: గోదావరిఖనిలో దొంగలు దేనిని వదలడం లేదు.. ఓవైపు ఇళ్లల్లో దొంగతనాలు జరుగుతుండగా నగర శివారు ప్రాంతాలలో స్క్రాప్ బొగ్గు విచ్చలవిడిగా దొంగతనానికి గురవుతున్నాయి. తాజాగా పట్టణ శివారు లోని సంజయ్ గాంధీ నగర్ రైల్వే ట్రాక్ పక్కనుండి అక్రమంగా తరలిస్తున్న బొగ్గు ఉన్న లారీని...

0

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కి నోటీసులు..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరంది.ఫిబ్రవరి 21న ఉదయం 11:30 గంటలకు జరగనున్న విచారణకు స్వయంగా హాజరు కావాలని కౌశిక్ రెడ్డికి పంపిన నోటీసులో...

0

దారుణానికి రెండేళ్లు..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గట్టు దంపతుల హత్య కేసుఇప్పటికి హత్యపై అనుమానాలు!!! పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కల్వచర్ల వద్ద దారుణం జరిగి నేటికి రెండేళ్లు పూర్తి అయ్యింది. రెండేళ్ల క్రితం సీఎం కేసీఆర్ పుట్టినరోజున జరిగిన హైకోర్టు న్యాయవాది గట్టు నాగమణి వామన్ రావు దంపతుల...

0

అర్ధరాత్రి నుండి అందుబాటులోకి రాజన్న ఆప్..

..జాతరకు సమాచారాన్ని పొందుపరిచిన అధికారులు దర్వాజ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ని మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా రూపొందించిన అప్లికేషన్ గురువారం అర్ధరాత్రి నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది.జాతరకు సంబంధించిన సమస్త వివరాలు ఈ అప్లికేషన్లో...

0

ఉత్పత్తి లక్ష్య సాధనకు 47 రోజులు కీలకం!.

ప్రతీ రోజూ 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగాలి. 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలి.ఏరియా జీఎంలకు డైరెక్టర్ల ఆదేశం. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆర్జీ వన్ జీఎం నారాయణ……… దర్వాజ,హైదరాబాద్;…….సింగరేణి కాలరీస్ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాల...

0

ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపం..!

ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్- కార్పొరేటర్ నగునూరి సుమలతరాజు.. దర్వాజ, గోదావరి ఖని:……గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించిందని 25వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలతరాజు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రూ.70ల క్షల వ్యయంతో చేపట్టిన ప్రహారి...

0

ప్రజలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం !

బిజెపి అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అసలు పొంతన లేకుండా ఉందని, తెలంగాణ ప్రజలను రాష్ట్ర ప్రభు త్వం మరోసారి మోసం చేసిందని బిజెపి అధికార ప్రతినిధి పో రెడ్డి కిషోర్ రెడ్డి ఆరోపించారు....