Category: టూకిగా

0

సింగరేణి లో ప్రమాదం.. అధికారి మృతి!

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ & ప్రాజెక్ట్ ఆఫీసర్మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కల్యాణిఖని ఉపరితల గనిలో జరిగిన ప్రమాదంలో ఓ అధికారి మృతిచెందారు. రెండున్న గంటలకు జరిగిన ప్రమాదంలో అండర్ మేనేజర్గా పనిచేస్తున్న పురుషోత్తంపై బొగ్గు పెల్లలు పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. రామకృష్ణాపూర్ సింగరేణి...

0

మద్యం దుకాణాల రాబడి ‘ఫుల్’

తెలంగాణలో నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆఖరి రోజైన ఇవాళ రాత్రి 7 గంటల వరకు దాదాపు 60 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ దరఖాస్తుల ద్వారా అబ్కారీ శాఖకు ఇప్పటివరకు...

0

తెలంగాణలో ఐపిఎస్ ల బదిలీ!

రాష్ట్రంలో పనిచేస్తున్న ఏడుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులకు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ లుగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందిసిహెచ్ రూపేష్ కు జగిత్యాల అడిషనల్ ఎస్పీ...

0

కెసిఆర్ బెదిరింపులకు భయపడం

సీఎంగా బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న కేసీఆర్‌.. వెంటాడుతాం, వేటాడుతాం.. అంటూ మాట్లాడటం సరికాదని, ఆయన భాష మార్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సూచించారు. ఆ బెదిరింపులకు తాము భయపడేదే లేదన్నారు

0

ఆ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు!

తెలంగాణలోని పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ జాబితాలో పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. ఈ మేరకు యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం సంస్థ ప్రకటించింది. డిసెంబర్‌ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో అవార్డుల ప్రధానం జరగనుంది. కాగా, పోచంపల్లి...

0

ఇక కోడి కూయక ముందే ఆర్ టి సి బస్సులు!

కరోనా భయాలు తొలగి ప్రజారవాణాకు డిమాండ్ పెరుగుతుండడంతో వేకువజాము నుంచే బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది ఆర్టీసీ. ముందుగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతోపాటు ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి కూడా వేకువజామునే బస్సులుండేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్సుల్లో ప్రయాణించి రద్దీని అంచనా...

0

ఈటల కుటుంబానికి నోటీసులు!

హుజురాబాద్ తాజా ఎమ్మెల్యే,మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ఎదుర్కొంటున్న భూకబ్జా ఆరోపణల వ్యవహారంలో అధికారులు మరోసారి చర్యలు ముమ్మరం చేశారు. మెదక్ జిల్లా హకీంపేటలో సర్వే నంబరు 97లో సర్వే చేయనున్నట్లు నోటీసులు జారీ చేశారు. ఈనెల 18న సర్వేకు హాజరుకావాలని ఈటల సతీమణి...

0

తీన్మార్ మల్లన్న కు బెయిల్ మంజూరు

ప్రముఖ జర్నలిస్టు, క్యూ న్యూస్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ క్కుమార్కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ చిలకలగూడ సహా రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో బెయిల్ మంజూరైంది. సుమారు రెండు నెలలకుపైనే ఆయన జైల్లో ఉన్నారు. ఈ...

0

11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్వి ప్రకాష్ గార్ల కుమారుడు వర్షిత్ జన్మదిన వేడుకలు

స్థానిక విట్టల్ గోదావరిఖని అమ్మ పరివార్ అనాధాశ్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్వి ప్రకాష్ గారి కుమారుడు “చిన్నారి పెద్దెల్లి వర్షిత్” జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారుల మధ్య కేకును కట్ చేసి, ఆశ్రమంలో నివసించే చిన్నారులకు మరియు వృద్ధులకు అన్నదానం...

0

మున్సిపల్ తుక్కు దొంగల పై మరో ఫిర్యాదు

పాత పాత మున్సిపల్ కార్యాలయం లోని పాతఇనుము మాయం లో పాత్రధారుల పై చర్యలు తీసుకోవాలని వైయస్సార్ టీపీ పెద్ద పెల్లి పార్లమెంట్ కన్వినర్ జిమ్మిబాబు ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రాజ్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. ఈ...