Category: జాతీయం

0

పెట్రోల్ రూపాయికే?

రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు అయితే మరీ దారుణం! ఇదిలా ఉండగా.. రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామన్న ప్రకటనతో వందలాది మంది వాహనదారులు పెట్రోల్ బంక్‌కు క్యూ కట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం,...

0

రక్షణ ,ఉత్పత్తి సంస్థకు రెండు కళ్ళు!

ఉత్పత్తి మరియు ఉత్పాదకత పై (సి&ఎండి) శ్రీ ఎన్ . శ్రీధర్ ఐఏఎస్ . అన్ని ఏరియాల జియం లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించటం జరిగింది బుధవారం సింగరేణి చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ . శ్రీధర్ ఐఏఎస్ గారు అన్ని ఏరియాల జియం...

0

సింగరేణి లో సమ్మె సైరన్!

సింగరేణిలో సమ్మె మొదలైంది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు నిరసనగా 72 గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన కార్మికులు గురువారం ఉదయం విధులు బహిష్కరించారు.ఈ సమ్మెలో 42వేల మంది రెగ్యులర్, 25వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొంటున్నారు. కార్మికుల సమ్మెతో 23 భూగర్భ, 19 ఓపెన్ కాస్ట్ గనుల్లో...

0

బిపిన్ రావత్ కన్నుమూత!

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ తమిళనాడులో కుప్పకూలింది. కోయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్లో బిపిన్ రావతో పాటు, ఆయన సతీమణి మధులిక రావత్, ఆర్మీ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వెల్లింగ్టన్లోని...

0

అక్కడ టమాటా ₹ 70 కే?

దేశ‌వ్యాప్తంగా ట‌మాటా ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. ఎప్పుడూ లేనంత‌గా ట‌మాటా ధ‌ర‌లు ప‌లుకుతుండ‌డంతో ప్ర‌జ‌లు బాగా ఇబ్బందులు ప‌డుతున్నారు. మొన్న‌టి దాకా పెట్రోల్, వంట గ్యాస్ ధరలు మండిపోతున్నాయ‌నుకుంటే… ఇప్పుడే వాటిని మించి ట‌మోటా ధ‌ర కిలో రూ.130ల‌కు పైనే ఉంది. సామాన్య ప్ర‌జ‌లు ట‌మోటాను కొనాలంటే భ‌య‌ప‌డుతున్నారు…...

0

42 కోట్ల బంగారం పట్టివేత!

భారీగా బంగారాన్ని అక్ర‌మంగా త‌ర‌లిస్తుండ‌గా ప‌ట్టుబ‌డిన ఘ‌ట‌న ఢిల్లీలో చోటుచేసుకుంది. క‌స్ట‌మ్స్ అధికారులు ఢిల్లీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో భారీగా బంగారాన్ని ప‌ట్టుకున్నారు. దాదాపు 86 కేజీల బంగారాన్ని సీజ్ చేసిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. ప‌ట్టుబ‌డ్డ బంగారం విలువ రూ.42 కోట్ల వ‌ర‌కు ఉంటుందని అధికారుల అంచ‌నా. హాంకాంగ్...

0

రైతు సాగు చట్టాలు రద్దు

నూతన సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. గురునానక్ జయంతి సందర్భంగా జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు....

0

టిఆర్ఎస్ మహాధర్నాలో కనిపించని అక్క?

కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ చేపట్టిన ధర్నాల్లో నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత కనిపిం చలేదు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులు రైతులు మాట్లాడు ధర్నాలో పాల్గొన్నప్పటికీ కవిత మాత్రం పాల్గొనక విషయం పోవడంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇదే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

0

వైకుంఠం లో తండ్రి, కొడుకులు?

కళాకారులను ఓ కళాకారుడు తన చిత్రంతో కట్టి పడేసాడు… గుండెల్లో ఉన్న ఆవేదనను, ఆప్యాయత, ప్రేమానురాగాలను తన కుంచే తో ఆకట్టుకున్నాడు… కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన గ్రాఫిక్ ఆర్టిస్ట్ కరణ్ ఆచార్య గీసిన పునీత్ రాజ్కుమార్ పెయింటింగ్ అభిమానులను కట్టిపడేస్తోంది. తన తండ్రి రాజ్కుమార్తో పాటు...

0

హావ్వ ….!పద్నాలుగేళ్ల కుర్రాడిని ఆవిడ ఏం చేసింది?

చండీగఢ్‌కు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్న ఓ ట్యూషన్ సెంటర్‌లో చేర్పించారు. చేర్పించిన కొద్ది రోజులకే మీ పాప బాగా అల్లరి చేస్తోంది. మిగితా విద్యార్థులకు ఇబ్బందిగా ఉంది ఆమెను వేరే ట్యూషన్ సెంగటర్ పంపించండి అని చెప్పడంతో ఆ...