మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజయం నల్లేరుపై నడకే..

మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం నల్లేరుపై నడకేనని తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ , గర్వంగా భావిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ … అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పరిధిలో సీఎం కేసిఆర్ గారి బహిరంగ సభ ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్……. పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు మునుగోడు ప్రజలంతా తరలివచ్చేందుకు సిద్దంగా ఉన్నారని కేసీఆర్‌ గారి ప్రసంగం వినాలని ప్రజలంతా ఎదురుచుస్తున్నరన్నారు. మునుగోడు ప్రజలంతా అదివారం చండూరు మండలం బండారిగడ్దలో జరిగే బహిరంగంగా సభను విజయవంతం చేయాలని కోరారు……….

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *