తెలంగాణలో ఐపిఎస్ ల బదిలీ!

రాష్ట్రంలో పనిచేస్తున్న ఏడుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులకు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ లుగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందిసిహెచ్ రూపేష్ కు జగిత్యాల అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా, మంచిర్యాల ఏసీపీ గా పనిచేస్తున్న అఖిల్ మహాజన్ ను రామగుండం అడిషనల్ డిసిపి అడ్మిన్ గా, నికిత పంత్ కు సంగారెడ్డి అడిషనల్ ఎస్పి అడ్మిన్ గా, బాలస్వామికి మెదక్ అడిషనల్ ఎస్పి అడ్మిన్ గా, యోగేష్ కు మహబూబాబాద్ అడిషనల్ ఎస్పి అడ్మిన్ గా, రితి రాజ్ కు సూర్యాపేట అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *