ధ్వజస్తంభం ప్రతిష్టాపనకు విరాళం!

రాయదండి శ్రీ శ్రీ శ్రీ స్వయంభు చిలకల రామేశ్వర ఆలయానికి విరాళం ..శివాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన కొరకు ఎమ్మెల్యే …50 వేల (అక్షరాల యాభై వేల రూపాయలు) రూపాయల నగదును విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధర్మాజీ కృష్ణ,తెరాస గ్రామ అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, చింతపువ్వు ప్రసాద్, యూత్ అధ్యక్షుడు ధర్మాజీ ప్రభాకర్ ఏర్రం శ్యామ్, ఆలయ అర్చకులు మాణిక్యం శివకుమార్ ,ఆలయ కమిటీ మేడి ఓదెల, తోకల కుమార్, గుమ్ముల రితీష్ పాల్గొన్నారు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *