కానిస్టేబుళ్లను అభినందించిన సీఐ రమేష్ ..!

ఈ సందర్భంగా …సీఐ రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్  గార్లు మాట్లాడుతూ…. పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని  పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది మరియు అధికారులు పోలీసు శాఖలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు. పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు,గౌరవ మర్యాదలు లభిస్తాయని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు…. అనంతరం పదోన్నతులు పొందిన ….8మంది జి.భూమయ్య, ఓ.సదయ్య, జి.జంపయ్య, వి.హేమసుందర్, సయ్యద్ ఫజలోద్దీన్, ఆర్.సురేష్, జి. నరేందర్, ఏ.రమేష్….మంది హెడ్ కానిస్టేబుల్స్ కి శాలువాలతో సన్మానం చేసి స్వీట్స్ పంచడం జరిగింది. …ఈ కార్యక్రమంలో ఎస్సైలు రమేష్, నరేష్, ఏ ఎసై మల్లయ్య, మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *