ఈటల కుటుంబానికి నోటీసులు!

హుజురాబాద్ తాజా ఎమ్మెల్యే,మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ఎదుర్కొంటున్న భూకబ్జా ఆరోపణల వ్యవహారంలో అధికారులు మరోసారి చర్యలు ముమ్మరం చేశారు. మెదక్ జిల్లా హకీంపేటలో సర్వే నంబరు 97లో సర్వే చేయనున్నట్లు నోటీసులు జారీ చేశారు. ఈనెల 18న సర్వేకు హాజరుకావాలని ఈటల సతీమణి జమున, కుమారుడు నితిన్రెడ్డికి తూప్రాన్ ఆర్డీవో నోటీసులు పంపారు…..

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *