ఈనెల 10నరామగుండం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి నామినేషన్!..
దర్వాజా ప్రతినిధి: గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుండి ఈనెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు నామినేషన్ ఆశీర్వాద యాత్రను నియోజక వర్గ ప్రజలంతా తరలివచ్చి… విజయవంతం చేయాలని రామగుండం బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి కోరారు. కావున నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, కర్షకులు,కార్మికులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కందుల సంధ్యారాణి కోరారు……