ఉత్తమ ఉపాధ్యాయునిగా పెద్దపెల్లి జిల్లా విద్యాశాఖ గుణాత్మక విద్య కోఆర్డినేటర్ గడ్డం జగదీశ్వర్..!
భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మదినాన్ని పురస్కరించుకొని లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా పెద్దపెల్లి జిల్లా విద్యాశాఖ గుణాత్మక విద్య కోఆర్డినేటర్ గడ్డం జగదీశ్వర్ ఎంపికయ్యారు. ఈ నెల 18న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో అవార్డును స్వీకరించాల్సిందిగా ఆయనకు...