Category: టూకిగా

0

ఉత్తమ ఉపాధ్యాయునిగా పెద్దపెల్లి జిల్లా విద్యాశాఖ గుణాత్మక విద్య కోఆర్డినేటర్ గడ్డం జగదీశ్వర్..!

భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మదినాన్ని పురస్కరించుకొని లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా పెద్దపెల్లి జిల్లా విద్యాశాఖ గుణాత్మక విద్య కోఆర్డినేటర్ గడ్డం జగదీశ్వర్ ఎంపికయ్యారు. ఈ నెల 18న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో అవార్డును స్వీకరించాల్సిందిగా ఆయనకు...

0

ఆయన లేరన్నది నిజమే!

మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మృతిని ఆ పార్టీ కేంద్ర ఆ నాయకత్వం ధ్రువీకరించింది. ఆయన మృతి చెందినట్టు పార్టీ కేంద్ర కమిటీ శుక్రవారంమధ్యాహ్నం ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికారిక ప్రతినిధి అభయ్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. గురువారం...

0

కాంగ్రెస్ లోకి ధర్మపురి?

సీనియర్‌ రాజకీయవేత్త టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారా? ప్రస్తుత పరిణామాలను బట్టిచూస్తే త్వరలోనే ఇది వాస్తవరూపం దాల్చవచ్చునని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల డీఎస్‌ నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...

0

హుజురాబాద్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ నిషేధం!

హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్పెల్ సర్వే నిర్వహించొద్దని కరీంనగర్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆర్వీ కర్జన్ స్పష్టం చేశారు. వాటిపై నిషేధం విధించినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అక్టోబరు 30 రాత్రి 7.30 గంటల వరకు...

0

24 గంటల పాటు నీళ్ళు -కేసిఆర్

పెరుగుతున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా రూ.1,200 కోట్లతో నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. పల్లె పట్టణ ప్రగతిపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. పేదవారికి రూ.1 నల్లా కనెక్షన్ ఇస్తున్నామని.. రూ.5,378 కోట్లతో...

0

ఒక్కో సింగరేణి కార్మికునికి సగటున రూ. 1,15000..

కాయ కష్టం చేసి , రెక్కలు ముక్కలు చేసుకొని భూమి అడుగు భాగాన ఉన్న బొగ్గు పొరల్ని తొలగిస్తూ రాష్ట్రంతోపాటు దేశానికి వెలుగులను అందిస్తున్న సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు పంపింది…రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు ప్రకటించిన 29 శాతం లాభాల...

0

సింగరేణి కార్మికులకు పండగే పండగ … 8న దసరా అడ్వాన్స్ 11న లాభాల వాటా నవంబర్ 1న దీపావళి బోనస్..

సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సంస్థ ఆర్జించిన 272 కోట్ల లాభాలలో దాదాపుగా 80 కోట్లు వాటా చెల్లించనున్నారు. నిన్న జరిగిన సమావేశంలో గౌరవ కోల్బెల్ట్ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు...

0

సింగరేణి లాభాలలో మరో 29% వాటా!

సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. గత ఏడాది కంటే ఒకశాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు సిఎం కెసిఆర్ దసరా కానుకను అందించారు. ఈ లాభాల్లో వాటాను దసరాకన్నా ముందే చెల్లించాలని సిఎండీ...

0

దుమ్మురేపుతున్న ఏ ఆర్ రెహమాన్ సమకూర్చిన బతుకమ్మ పాట

పూలను కొలిచే సంప్రదాయం ప్రపంచంలో ఏ సంస్కృతిలో లేదు… అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో పూలను పేర్చి ఆడటం ఓ మహా పండుగ…. అదే బతుకమ్మ… ఈ బతుకమ్మను పురస్కరించుకొని తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట ‘అల్లిపూల వెన్నెల..’ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రముఖ దర్శకుడు గౌతమ్...

0

బొగ్గు గని కార్మికులకు రూ.72,500 పి ఎల్ అర్ బోనస్

దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల కార్మికులకు లాభాల ఆధారిత బోనస్(PLR) రూ.72,500 చెల్లించేందుకు కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు అంగీకరించాయి. ఈ మేరకు ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో యాజమాన్యాలు బోనస్పై చర్చించి పరస్పర అంగీకారానికి వచ్చాయి. గతేడాది బోనస్ రూ. 68,500గా నిర్ణయించగా, ఈ సారి మొత్తాన్ని...