Category: తాజా

0

పుట్ట మధు పై సంచలన ఆరోపణలు చేసిన బిఆర్ఎస్ నాయకురాలు!…..

దర్వాజ: పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుపై మరోసారి ఆరోపణలకు దిగారు మహిళా ఎంపీపీ. మధుతో పాటు ఆయన అనుచరులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. గతంలోనూ ఈ మహిళా ఎంపీపీ పుట్ట మధు అనుచరుడి కారణంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ...

0

ఠాకూర్ శైలేందర్ నేత్రాలు సజీవం..!

దర్వాజ: ఆయన మరణించినా… చూపు మాత్రం బ్రతికే ఉంది. నేత్రదానంతో మరో ఇద్దరి దేహంలో సజీవంగా ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి తమ్ముడు ఠాకూర్ శైలేందర్ సింగ్ (47) శుక్రవారం గుండె పోటుతో...

0

దూకుడు పెంచిన సింగరేణి..!

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐదు కొత్త గనుల నుంచి 134 లక్షల బొగ్గు ఉత్పత్తి… తద్వారా 750 లక్షల వార్షిక లక్ష్య సాధన… కొత్త ప్రాజెక్టుల సమీక్షలో సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్. శ్రీధర్… దర్వాజ: సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిని కొత్త పంథా ను...

0

మక్కన్ సింగ్ సోదరుడు గుండెపోటు తో మృతి!

దర్వాజ: పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోదరుడు ఠాకూర్ శైలెందర్ (45) గుండె పోటుతో శుక్రవారం కన్నుమూసాడు.గత కొంతకాలంగా గోదావరిఖనిలోనే నివాసముంటున్న శైలేందర్ స్థానికంగా బిల్డర్ పనులు నిర్వహిస్తున్నాడు. ఉదయం చాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి...

0

చెంప చెల్లుమనిపించిన సుప్రీం!

అదానీ గ్రూప్ పై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకోసం సుప్రీం రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఆరోపణలపై ఇప్పటికే...

0

శోభనాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన యువకుడు.!

దర్వాజ: కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో ఘటన. ఫిబ్రవరి 8న బాలికతో యువకుడి వివాహం. ఆ తర్వాత జరిగిన తొలిరేయి దృశ్యాలను సోషల్ మీడియాకెక్కించేసి కలకలం రేపిన వైనం?. బాలిక తల్లి ఫిర్యాదుతో అరెస్ట్సోషల్ మీడియా వచ్చాక కొందరి పిచ్చి వెర్రితలలు వేస్తోంది. పదిమందికీ చేరువవ్వాలన్న ఆరాటం...

0

వ్యక్తి మృతి కేసులో కోడి అరెస్టు!

దర్వాజ: వ్యక్తి మృతికి కారణమైన కోడిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండపూర్ కు చెందిన సత్తయ్య (45) 3 రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. అది పొరపాటున పొట్టలో గుచ్చుకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసి...

0

బిజెపిలోకి భోగ శ్రావణి?

దర్వాజ: జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బాధ్యతలు నుండి తప్పుకోవడంతోపాటు, కౌన్సిలర్ పదవికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన భోగ శ్రావణి బుధవారం బిజెపి తీర్థం పుచ్చుకోనుంది. ఈ మేరకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన శ్రావణి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో, కేంద్రమంత్రి భూపేందర్...

0

రామగుండం కార్పొరేషన్ లో అవినీతి అధికారులపై చర్యలు షురూ !

విచారణ జరిపిన అదనపు కలెక్టర్. విజిలెన్స్ 15రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ మున్సిపల్ శాఖ ఆదేశం. దర్వాజ: రామగుండం నగర పాలక సంస్థలోని పారిశుధ్య విభాగం లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ విచారణ నివేదిక, విజిలెన్స్ విచారణ నివేదికలు ప్రభుత్వానికి...

0

ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు..తండ్రి, కొడుకుపై కేసు నమోదు..

దర్వాజ: గోదావరిఖనిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రాంగ్పార్కింగ్ చేశారనే కారణంగా సోమవారం గోదావరిఖని లక్ష్మీనగర్లో ఒక ద్విచక్ర వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు టోయింగ్ వాహనంలో ఎక్కి స్తుండగా వాహన యాజమాని, అతని కుమారుడు (13) పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవలో వాహన యజమాని, అతని కుమారుడు...