Category: స్థానికం

0

మానవ హక్కులపై అందరికీ అవగాహన ఉండాలి!

రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా కన్వీనర్ ఈదునూరి శంకర్… దర్వాజ: వ్యక్తి గౌరవం కూడా మానవ హక్కులేనని తెలంగాణ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఈదునూరి శంకర్ అన్నారు.గోదావరిఖని పవర్ హౌజ్ కాలనీలోని ప్రభుత్వ శాఖ గ్రంధాలయంలో ఆదివారం ‘మానవ హక్కుల పరిరక్షణ’...

0

కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం……

దర్వాజ: బొగ్గు గని కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం జరిగిందని, ఇది చారిత్రాత్మకమని జేబీసీసీఐ మెంబర్ కొత్తకాపు లక్ష్మారెడ్డిపేర్కొన్నారు. శనివారం గోదావరిఖని జవహర్ నగర్ లోని శిశుమందిర్లో జరిగినవిలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 19శాతం ఫిట్మెంట్తో బొగ్గుగని కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం జరిగిందన్నారు. అలవెన్సులు, ఇతర...

0

ప్రయాణికుల కోసం చలివేంద్రం!.

ఉదారత చాటుకున్న ముస్త్యాల సర్పంచ్… దర్వాజ:……అసలే ఎండాకాలం.. బయటకు వెళ్తే చాలు దాహం దాహం.. ఇంటికి వెళితేనే కానీ దాహం తీరలేని పరిస్థితి అలాంటిది ప్రయాణమై బయటికి వెళ్తున్నప్పుడు దాహార్తిని తీర్చుకోవాలంటే గగనమైన పరిస్థితి. సొంత మనుషులే ఇంటికి వెళ్తే కూడా నీళ్లు ఇవ్వని సమాజంలో బ్రతుకుతున్న...

0

పుట్ట మధు పై సంచలన ఆరోపణలు చేసిన బిఆర్ఎస్ నాయకురాలు!…..

దర్వాజ: పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుపై మరోసారి ఆరోపణలకు దిగారు మహిళా ఎంపీపీ. మధుతో పాటు ఆయన అనుచరులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. గతంలోనూ ఈ మహిళా ఎంపీపీ పుట్ట మధు అనుచరుడి కారణంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ...

0

ఠాకూర్ శైలేందర్ నేత్రాలు సజీవం..!

దర్వాజ: ఆయన మరణించినా… చూపు మాత్రం బ్రతికే ఉంది. నేత్రదానంతో మరో ఇద్దరి దేహంలో సజీవంగా ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి తమ్ముడు ఠాకూర్ శైలేందర్ సింగ్ (47) శుక్రవారం గుండె పోటుతో...

0

దూకుడు పెంచిన సింగరేణి..!

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐదు కొత్త గనుల నుంచి 134 లక్షల బొగ్గు ఉత్పత్తి… తద్వారా 750 లక్షల వార్షిక లక్ష్య సాధన… కొత్త ప్రాజెక్టుల సమీక్షలో సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్. శ్రీధర్… దర్వాజ: సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిని కొత్త పంథా ను...

0

మక్కన్ సింగ్ సోదరుడు గుండెపోటు తో మృతి!

దర్వాజ: పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోదరుడు ఠాకూర్ శైలెందర్ (45) గుండె పోటుతో శుక్రవారం కన్నుమూసాడు.గత కొంతకాలంగా గోదావరిఖనిలోనే నివాసముంటున్న శైలేందర్ స్థానికంగా బిల్డర్ పనులు నిర్వహిస్తున్నాడు. ఉదయం చాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి...

0

రామగుండం కార్పొరేషన్ లో అవినీతి అధికారులపై చర్యలు షురూ !

విచారణ జరిపిన అదనపు కలెక్టర్. విజిలెన్స్ 15రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ మున్సిపల్ శాఖ ఆదేశం. దర్వాజ: రామగుండం నగర పాలక సంస్థలోని పారిశుధ్య విభాగం లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ విచారణ నివేదిక, విజిలెన్స్ విచారణ నివేదికలు ప్రభుత్వానికి...

0

ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు..తండ్రి, కొడుకుపై కేసు నమోదు..

దర్వాజ: గోదావరిఖనిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రాంగ్పార్కింగ్ చేశారనే కారణంగా సోమవారం గోదావరిఖని లక్ష్మీనగర్లో ఒక ద్విచక్ర వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు టోయింగ్ వాహనంలో ఎక్కి స్తుండగా వాహన యాజమాని, అతని కుమారుడు (13) పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవలో వాహన యజమాని, అతని కుమారుడు...

0

కింగ్ ఫిషర్ బీర్ అమ్మటం లేదని కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు.

కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ ఓ యవకుడు ఏకంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన జగిత్యాల పట్టణంలో చోటుచేసుకుంది. జగిత్యాలలో చల్లని బీర్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ బీరం రాజేష్ అనే యవకుడు ప్రజావాణిలో అదనపు కలెక్టర్ లతకు వినతి పత్రాన్ని అందజేశాడు. జిల్లాలో...