హుజురాబాద్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ నిషేధం!

హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్పెల్ సర్వే నిర్వహించొద్దని కరీంనగర్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆర్వీ కర్జన్ స్పష్టం చేశారు. వాటిపై నిషేధం విధించినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అక్టోబరు 30 రాత్రి 7.30 గంటల వరకు ఎగ్జిటోపోల్ నిర్వహించరాదని, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురించరాదని, వాటిని ఇతర మాధ్యమాల్లోనూ ప్రచారం చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొందన్నారు.ఆదేశాలను అతిక్రమించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినా, మీడియాలో ప్రసారం చేసినాశిక్షార్హులవుతారన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *