హనుమాన్ భక్తుల బిక్ష కై వంటపాత్రలు వితరణ చేసిన కార్పోరేటర్ పోన్నం..

రామగుండం కార్పొరేషన్ 48 వ డివిజన్ లో కార్పొరేటర్ పొన్నం విద్య లక్ష్మణ్ గౌడ్ మారుతి నగర్ లోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాల వేసిన స్వాములకు అన్నదానం కొరకు చాలా దూరం వెళ్ళవలసి వస్తుందని అందుకుగాను కార్పొరేట్ దృష్టికి తీసుకు వెళ్ళడంతో కార్పోరేటర్ సానుకూలంగా వెంటనే స్పందించి హనుమాన్ ఆలయం లో భిక్ష చేస్తాం అనడంతో కార్పొరేట్ వంటపాత్రలు కొని ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు భీమయ్య, స్వామి, సంపత్ స్వామి,కుమారస్వామి సాయి సామి, సాయి కిరణ్ స్వామి, పర్వతాల స్వామి, దూకుడు రవి స్వామి, నాగరాజు స్వామి, రాకేష్ స్వామి, రాజు స్వామి, తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *