Category: హోమ్

0

ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు..తండ్రి, కొడుకుపై కేసు నమోదు..

దర్వాజ: గోదావరిఖనిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రాంగ్పార్కింగ్ చేశారనే కారణంగా సోమవారం గోదావరిఖని లక్ష్మీనగర్లో ఒక ద్విచక్ర వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు టోయింగ్ వాహనంలో ఎక్కి స్తుండగా వాహన యాజమాని, అతని కుమారుడు (13) పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవలో వాహన యజమాని, అతని కుమారుడు...

0

కింగ్ ఫిషర్ బీర్ అమ్మటం లేదని కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు.

కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ ఓ యవకుడు ఏకంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన జగిత్యాల పట్టణంలో చోటుచేసుకుంది. జగిత్యాలలో చల్లని బీర్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ బీరం రాజేష్ అనే యవకుడు ప్రజావాణిలో అదనపు కలెక్టర్ లతకు వినతి పత్రాన్ని అందజేశాడు. జిల్లాలో...

0

బొలెరో వాహనం పైకి …డంపర్!.

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. సింగరేణి అధికారుల నిర్లక్ష్యం. దర్వాజ: సింగరేణి ఓపెన్ కాస్ట్ (1) లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది.రామగుండం ఏరియా ఆర్జీ 3 ఓపెన్కాస్ట్ 1 లో అధికారులు తీసుకువచ్చిన బొలెరో (కాంపర్) ను డంపర్ ఢీకొట్టింది. కుడివైపు ఉన్న కాంపర్...

0

కొండగట్టు లో ఆరోజు అర్థరాత్రి ఏం జరిగింది???

అగంతకులు అక్కడకు ఎప్పుడు చేరుకున్నారు దర్వాజ: గురువారం అర్థరాత్రి కొండగట్టు అంజన్న సన్నిధిలో ఏం జరిగింది..? అగంతకులు అక్కడకు ఎప్పుడు చేరుకున్నారు..? భక్తుల రూపంలో వచ్చిన దొంగలు ఆలయ పరిసరాలను పరిశీలించి ఓ అంచనాకు వచ్చారా..? ఔట్ పోస్టులో ఉంటే పోలీసులు అర్థరాత్రి రెస్ట్ రూంకు వెల్తారన్న...

0

కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో భారీ చోరీ!..

దర్వాజ: దొంగలు దేవాలయాలను కూడా వదలడం లేదు భద్రత ఉన్న కూడ ఆలయంలో చొరబడి భారీ ఎత్తున వెండి సామాగ్రిని ఎత్తుకెళ్లిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం లోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. దొంగలు గర్భగుడి ఆలయంలో కి...

0

క్షమించమని అడుగుతా!

భవిష్యత్తు తెలిసిందో ఏమో ఆ ఎమ్మెల్సీ బేరానికి వచ్చాడు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఓ వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రుచి తగలడం మానదు అనేదానికి ఇదే నిదర్శనం….తెలంగాణ గవర్నర్ తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి...

0

టాక్సీ చెల్లించకుంటే బండ్లు లోపలేసుడే!. ఎం వి ఐ భీమ్ సింగ్..

దర్వాజ,గోదావరి ఖని:……..సరుకు రవాణా జరిపే వాహన యజమానులు త్రై మాసిక టాక్సీలను వెంటనే చెల్లించాలని ,లేనిచో తనిఖీలు జరిపి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని, రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ సింగ్ తెలిపారు.మంగళవారం రోజున ఎన్టిపిసి రాజీవ్ రహదారి తో పాటు పలు ఏరియాలలో టాక్సీ...

0

సింగరేణి కార్మికుల రెక్కల కష్టాన్ని పట్టించుకోని ప్రభుత్వాలు….

దర్వాజ, గోదావరి ఖని:…….జేబీసీసీఐ వేతన కమిటీ సమావేశాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని బిఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు.మంగళవారం సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంస్ రామగుండం ఏరియా1, లో ధర్నా నిర్వహించారు.అనంతరం…..అధ్యక్షులు యాదగిరి సత్తయ్య పాల్గొని మాట్లాడుతూ…11వ వేతన ఒప్పందం, 19%శాతం ఎంజీబి, కనీస వేతన...

గోదావరిఖని లో దొంగలు ఏదీ వదలట్లేదు! 0

గోదావరిఖని లో దొంగలు ఏదీ వదలట్లేదు!

దర్వాజ ప్రతినిధి: గోదావరిఖనిలో దొంగలు దేనిని వదలడం లేదు.. ఓవైపు ఇళ్లల్లో దొంగతనాలు జరుగుతుండగా నగర శివారు ప్రాంతాలలో స్క్రాప్ బొగ్గు విచ్చలవిడిగా దొంగతనానికి గురవుతున్నాయి. తాజాగా పట్టణ శివారు లోని సంజయ్ గాంధీ నగర్ రైల్వే ట్రాక్ పక్కనుండి అక్రమంగా తరలిస్తున్న బొగ్గు ఉన్న లారీని...

0

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కి నోటీసులు..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరంది.ఫిబ్రవరి 21న ఉదయం 11:30 గంటలకు జరగనున్న విచారణకు స్వయంగా హాజరు కావాలని కౌశిక్ రెడ్డికి పంపిన నోటీసులో...