Category: జాతీయం

0

మంత్రి మల్లారెడ్డి పై చార్జిషీట్!!!

దర్వాజ ప్రతినిధి,హైదరాబాద్: 2014లో మల్కజిగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన అఫిడవిట్ లో సికింద్రాబాద్ ప్యాట్నీలోని గవర్నమెంట్ కాలేజీ నుంచి 1973లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడైనట్టు పేర్కొన్నారు.2018 లో ఇచ్చిన అఫిడవిట్ లో సికింద్రాబాద్ లో ని వెస్లి జూనియర్ కాలేజ్ నుంచి...

0

షురూ చేసిన కాంగ్రెస్ బుజ్జగింపులు!!

దర్వాజా ప్రతినిధి: ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ రెబెల్స్ తో చర్చిస్తున్న ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి విష్ణుదాస్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్..రెబెల్స్ ను బుజ్జగిస్తూ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని సూచిస్తున్న కాంగ్రెస్..రేపటి వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండడంతో...

0

చెంప చెల్లుమనిపించిన సుప్రీం!

అదానీ గ్రూప్ పై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకోసం సుప్రీం రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఆరోపణలపై ఇప్పటికే...

0

బిజెపిలోకి భోగ శ్రావణి?

దర్వాజ: జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బాధ్యతలు నుండి తప్పుకోవడంతోపాటు, కౌన్సిలర్ పదవికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన భోగ శ్రావణి బుధవారం బిజెపి తీర్థం పుచ్చుకోనుంది. ఈ మేరకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన శ్రావణి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో, కేంద్రమంత్రి భూపేందర్...

0

క్షమించమని అడుగుతా!

భవిష్యత్తు తెలిసిందో ఏమో ఆ ఎమ్మెల్సీ బేరానికి వచ్చాడు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఓ వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రుచి తగలడం మానదు అనేదానికి ఇదే నిదర్శనం….తెలంగాణ గవర్నర్ తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి...

0

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కి నోటీసులు..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరంది.ఫిబ్రవరి 21న ఉదయం 11:30 గంటలకు జరగనున్న విచారణకు స్వయంగా హాజరు కావాలని కౌశిక్ రెడ్డికి పంపిన నోటీసులో...

0

ఉత్పత్తి లక్ష్య సాధనకు 47 రోజులు కీలకం!.

ప్రతీ రోజూ 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగాలి. 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలి.ఏరియా జీఎంలకు డైరెక్టర్ల ఆదేశం. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆర్జీ వన్ జీఎం నారాయణ……… దర్వాజ,హైదరాబాద్;…….సింగరేణి కాలరీస్ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాల...

0

కేంద్ర మంత్రి కి బి జె పి శ్రేణులు ఘనస్వాగతం..

ఈనెల 12న ఆర్ ఎఫ్ సి ఎల్ జాతికి అంకితం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్న సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించడానికి మంగళవారం రాత్రి రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ గెస్ట్ హౌస్ చెరుకున్న కేంద్ర ఎరువుల, రసాయనాల సహాయక మంత్రి భగవంత్ ఖూబా కు...

0

ఎన్టీపీసీ లో కేంద్ర మంత్రి కి ఘనస్వాగతం..

ఈనెల 12న ఆర్ ఎఫ్ సి ఎల్ జాతికి అంకితం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్న సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించడానికి మంగళవారం రాత్రి రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ గెస్ట్ హౌస్ చెరుకున్న కేంద్ర ఎరువుల, రసాయనాల సహాయక మంత్రి భగవంత్ ఖూబా కు...

0

గౌడ కులస్థుల కు తగిన ప్రోత్సాహం!

ప్రభుత్వం అందిస్తుందని… హరిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో ఐదు వేల ఈత మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యేగారు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రాన్ని అకుపచ్చమయంగా మార్చేందుకు సిఎం...