Category: క్రైమ్

0

చెంప చెల్లుమనిపించిన సుప్రీం!

అదానీ గ్రూప్ పై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకోసం సుప్రీం రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఆరోపణలపై ఇప్పటికే...

0

శోభనాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన యువకుడు.!

దర్వాజ: కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో ఘటన. ఫిబ్రవరి 8న బాలికతో యువకుడి వివాహం. ఆ తర్వాత జరిగిన తొలిరేయి దృశ్యాలను సోషల్ మీడియాకెక్కించేసి కలకలం రేపిన వైనం?. బాలిక తల్లి ఫిర్యాదుతో అరెస్ట్సోషల్ మీడియా వచ్చాక కొందరి పిచ్చి వెర్రితలలు వేస్తోంది. పదిమందికీ చేరువవ్వాలన్న ఆరాటం...

0

వ్యక్తి మృతి కేసులో కోడి అరెస్టు!

దర్వాజ: వ్యక్తి మృతికి కారణమైన కోడిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండపూర్ కు చెందిన సత్తయ్య (45) 3 రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. అది పొరపాటున పొట్టలో గుచ్చుకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసి...

0

రామగుండం కార్పొరేషన్ లో అవినీతి అధికారులపై చర్యలు షురూ !

విచారణ జరిపిన అదనపు కలెక్టర్. విజిలెన్స్ 15రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ మున్సిపల్ శాఖ ఆదేశం. దర్వాజ: రామగుండం నగర పాలక సంస్థలోని పారిశుధ్య విభాగం లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ విచారణ నివేదిక, విజిలెన్స్ విచారణ నివేదికలు ప్రభుత్వానికి...

0

ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు..తండ్రి, కొడుకుపై కేసు నమోదు..

దర్వాజ: గోదావరిఖనిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రాంగ్పార్కింగ్ చేశారనే కారణంగా సోమవారం గోదావరిఖని లక్ష్మీనగర్లో ఒక ద్విచక్ర వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు టోయింగ్ వాహనంలో ఎక్కి స్తుండగా వాహన యాజమాని, అతని కుమారుడు (13) పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవలో వాహన యజమాని, అతని కుమారుడు...

0

కొండగట్టు లో ఆరోజు అర్థరాత్రి ఏం జరిగింది???

అగంతకులు అక్కడకు ఎప్పుడు చేరుకున్నారు దర్వాజ: గురువారం అర్థరాత్రి కొండగట్టు అంజన్న సన్నిధిలో ఏం జరిగింది..? అగంతకులు అక్కడకు ఎప్పుడు చేరుకున్నారు..? భక్తుల రూపంలో వచ్చిన దొంగలు ఆలయ పరిసరాలను పరిశీలించి ఓ అంచనాకు వచ్చారా..? ఔట్ పోస్టులో ఉంటే పోలీసులు అర్థరాత్రి రెస్ట్ రూంకు వెల్తారన్న...

0

కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో భారీ చోరీ!..

దర్వాజ: దొంగలు దేవాలయాలను కూడా వదలడం లేదు భద్రత ఉన్న కూడ ఆలయంలో చొరబడి భారీ ఎత్తున వెండి సామాగ్రిని ఎత్తుకెళ్లిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం లోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. దొంగలు గర్భగుడి ఆలయంలో కి...

0

టాక్సీ చెల్లించకుంటే బండ్లు లోపలేసుడే!. ఎం వి ఐ భీమ్ సింగ్..

దర్వాజ,గోదావరి ఖని:……..సరుకు రవాణా జరిపే వాహన యజమానులు త్రై మాసిక టాక్సీలను వెంటనే చెల్లించాలని ,లేనిచో తనిఖీలు జరిపి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని, రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ సింగ్ తెలిపారు.మంగళవారం రోజున ఎన్టిపిసి రాజీవ్ రహదారి తో పాటు పలు ఏరియాలలో టాక్సీ...

గోదావరిఖని లో దొంగలు ఏదీ వదలట్లేదు! 0

గోదావరిఖని లో దొంగలు ఏదీ వదలట్లేదు!

దర్వాజ ప్రతినిధి: గోదావరిఖనిలో దొంగలు దేనిని వదలడం లేదు.. ఓవైపు ఇళ్లల్లో దొంగతనాలు జరుగుతుండగా నగర శివారు ప్రాంతాలలో స్క్రాప్ బొగ్గు విచ్చలవిడిగా దొంగతనానికి గురవుతున్నాయి. తాజాగా పట్టణ శివారు లోని సంజయ్ గాంధీ నగర్ రైల్వే ట్రాక్ పక్కనుండి అక్రమంగా తరలిస్తున్న బొగ్గు ఉన్న లారీని...

0

దారుణానికి రెండేళ్లు..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గట్టు దంపతుల హత్య కేసుఇప్పటికి హత్యపై అనుమానాలు!!! పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కల్వచర్ల వద్ద దారుణం జరిగి నేటికి రెండేళ్లు పూర్తి అయ్యింది. రెండేళ్ల క్రితం సీఎం కేసీఆర్ పుట్టినరోజున జరిగిన హైకోర్టు న్యాయవాది గట్టు నాగమణి వామన్ రావు దంపతుల...